కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష కొండపల్లి లోని జనార్దన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొండపల్లి…
కార్తీకపౌర్ణమి కాంతులు ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేయాలి: మున్సిపల్ చైర్మన్ శంకర్పల్లి: నవంబర్ 27: (సాక్షిత న్యూస్): కార్తీక పౌర్ణమి కాంతులు ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేయాలని శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు.…
ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించి ఆటో పన్నులు రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ చౌరస్తాలోని బాలాజీ ఫంక్షన్ హాల్ నందు దాదాపు 60 మంది టి.ఎస్.కే.బి ఆటో స్టాండ్, గండి మైసమ్మ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ…
సాక్షిత : ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించడం కోసం ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరా పార్క్ నుండి VST వరకు…