తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోటోను డీపీగా ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9844013103 నెంబర్ ద్వారా ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రైతులు, చదువురాని వృద్ధులే వాళ్ళ టార్గెట్ గ్రామీణ ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సేవలు విస్తరించాలని సంకల్పంతో పాలకులు మారుమూల పల్లెప్రజలకు అందుబాటులో ఆర్థిక లావాదేవీలు జరగాలని విస్తరించిన మినీ బ్యాంక్ ల మోసాలు మాత్రం భారీగానే ఉన్నాయపిస్తున్నాయి. ఇటీవలి ఘటనలుచూస్తే, మండలంలోని…
చంద్రబాబు మోసాలు కావాలా ???…. జగనన్న మంచి పాలన కొనసాగాలా ???…. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి …. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … నందిగామ పట్టణంలోని కాకాని నగర్ లో…. ప్రతి ఇంటికి తిరుగుతూ… అందించిన…
నవరత్నాలు నవ మోసాలు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ప్రతీ అడుగు ప్రజల కోసం 76వ రోజు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మా ప్రభుత్వం లో పరిష్కారం
ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డినార్కట్పల్లి బీసీ కాలనీలో పోలీసుల కార్దన్ అండ్ సెర్చ్నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…
Jagan Reddy has brought GO-01 that the frauds he is doing to the poor will be exposed – Butchaiah Chaudhary’s media conference జగన్ రెడ్డి పేదలకు చేస్తున్న మోసాలు బయటపడతాయనే జీఓ-01తెచ్చారు –…