మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య

Spread the love

మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య చేసిన…
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు….

సాక్షిత జగిత్యాల జిల్లా : మల్యాల సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సి ఐ నీలం రవి వివరాలు వెల్లడించారు. ..

నిందితులు గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లికి చెందిన సిద్ధిబియా, జగిత్యాల మహాలక్ష్మి నగర్ కు చెందిన మహేందర్….

ముగ్గురు మద్యం సేవించి గొడవ పడి రాజారాం శివారులో మహిపాల్ ను చేతుల తో కొట్టి అరటి పండ్లు నిల్వ చేసే డబ్బా చెద్దరు వేసి నిప్పంటించి వెళ్ళిపోయారు

Related Posts

You cannot copy content of this page