మైలవరం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాదు … తేది: 22-04-2024 సోమవారం ఉదయం 11:55 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముందుగా ఉదయం 8-20 నిమిషాలకు ఐతవరం లోని స్వగృహం…
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…
12 న రాజుపాలెం నుండి సత్తెనపల్లి మీదుగా రోడ్ షో 24న నామినేషన్ దాఖలు: ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయండి వైయస్సార్ సిపి శ్రేణులకు మంత్రి అంబటి పిలుపు రాజుపాలెం ఈనెల 10వ తేదీన పిడుగురాళ్ల బైపాస్ వద్ద యువ…
సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…
నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..
శాస్త్రవేత్త శ్రీ గెలీలియో సేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా
శాస్త్రవేత్త శ్రీ గెలీలియోసేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా డోన్…
ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ నుండి…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. ఈ నెల 14 న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆస్బెస్టెస్ గాంధీనగర్ కార్యాలయం వద్ద పోస్టర్ ను…
నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్…