ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

Spread the love

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.
జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి.

6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు

స్టేజ్ మీద మొత్తం 500 మంది

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల ప్రతినిధులు

జనసేన నుంచి 250 మంది, టిడిపి నుంచి 250 మంది స్టేజ్ మీద ఆశీనులవుతారు.

Related Posts

You cannot copy content of this page