[1:32 PM, 4/22/2024] Sakshitha: ఈ నెల 24న జరిగే రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వెయ్యబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు కావున నామినేషన్ కార్యక్రమాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను *[1:36…
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది చిత్తరపు రఘు, యు వేణుగోపాలరావు, కె చిదంబరం, ఉపాధ్యక్ష పదవికి రంగారెడ్డి, కృష్ణారెడ్డి, పి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు.…
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్ నేతలకు…
శ్రీకాకుళం : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ నున్నారు. ఈ నెల 15వ తేదీన…
ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు…
ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అయితే.. ఈ సమావేశానికి భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం…
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి