నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్…
సంక్రాంతి సందర్భంగా ప్రతియేటా కుత్బుల్లాపూర్ మండల భారత మహిళా మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్లు) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ సారి కూడా జనవరి 11న అనగా గురువారం నాడు ఉదయం 11 గంటలకు సీపీఐ జగతగిరిగుట్ట…
అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా సేవ్ జర్నలిజం డే ను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్
సేవ్ జర్నలిజం డే అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా “సేవ్ జర్నలిజం డే” ను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ)పిలుపు ఇచ్చిన మేరకుపల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోనిపిడుగురాళ్ల…
ఈ నెల 25, 26 వ తేదీలలో నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించే సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంప్ లో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను…
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల 3 న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం.
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల 3 న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల…
ప్రెస్ మీట్ తేది: 25-07-2023 ఎమ్మెల్యే సీట్లకై ఆగస్టు 13 న యాదవ యుద్ధభేరి రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 లోకసభ, రాజ్యసభ సీట్లు ఇవ్వాలని…
హైదరాబాద్ :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మరో కొత్త సాంగ్తో అలరించబోతున్నారు. ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నా కొత్త పాటను జులై 24వ తేదీన విడుదల చేస్తున్నాను. ఈ విషయాన్ని…
వికారాబాద్ తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రారంభించి న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా కల్తీ వస్తుల పై టాస్కు పోరుస్ దాడులు మీడియా సమావేశం నిర్వహించి న ఎస్ పి కోటిరెడ్డి
ఈ నెల 12 న ప్రకాశం జిల్లా మార్కాపురం లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమం లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.