వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పూల వ్యాపా రం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో…

మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య

మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య చేసిన…ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు…. సాక్షిత జగిత్యాల జిల్లా : మల్యాల సి…

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ…

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో జరిగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య…

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తు లో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన జిల్లా SP సిద్దార్థ కౌశల్… ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని…

హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన వేంపల్లి పోలీసులు..

ఈనెల 24వ తేదీ నాగేంద్ర అనే వ్యక్తిని శివ, నర్సింహులు, శ్రీనివాసులు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కామెంట్ చేస్తున్నారనే కారణంగా.. కత్తితో దాడి చేసినట్లు వెల్లడించిన సీఐ చాంద్ బాషా చికిత్స పొందుతూ నరసింహులు అనే వ్యక్తి ఈ నెల 26వ…

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో మహిళా ఎస్‌ఐ….

ఆ తర్వాత కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించింది…. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లావి ప్రాంతానికి చెందిన 48ఏళ్ల సింథిల్ కుమార్‌ గతంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. డ్యూటీలో అనేక అక్రమాలకు పాల్పడటంతో చాలా ఏళ్ల క్రితమే పోలీస్ ఉద్యోగం…

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

చెత్తకుప్పలో యువతి చైతన్య మృతదేహం గుర్తింపు.. ఆస్ట్రేలియా విక్టోరియాలోని బక్లీలో ఘటన.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన యువతి భర్త ఆశోక్.. ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో ఉంటున్న యువతి చైతన్య.

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు._అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు.రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్..…

You cannot copy content of this page