హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన వేంపల్లి పోలీసులు..

Spread the love

ఈనెల 24వ తేదీ నాగేంద్ర అనే వ్యక్తిని శివ, నర్సింహులు, శ్రీనివాసులు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కామెంట్ చేస్తున్నారనే కారణంగా..

కత్తితో దాడి చేసినట్లు వెల్లడించిన సీఐ చాంద్ బాషా

చికిత్స పొందుతూ నరసింహులు అనే వ్యక్తి ఈ నెల 26వ తేదీ మృతి..

శివ, శ్రీనివాసులు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

మధ్యాహ్నం ముద్దాయి నాగేంద్రను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు వెల్లడించిన సీఐ చాంద్ బాషా.

Related Posts

You cannot copy content of this page