పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య

Spread the love

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తు లో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన జిల్లా SP సిద్దార్థ కౌశల్…

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని విఆర్ కు అటాచ్ చేసిన ఎస్పీ…

ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ పోలీసు బృందం…

Related Posts

You cannot copy content of this page