కృష్ణా జిల్లా మచిలీపట్నం ఖజానా కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు…

పట్టు వస్త్రాలంకర మహోత్సవానికి హాజరైన పిల్లి రామరాజు

పట్టు వస్త్రాలంకర మహోత్సవానికి హాజరైన పిల్లి రామరాజు నల్లగొండ సాక్షిత ప్రతినిధి నల్గొండ పట్టణానికి చెందిన నీలకంఠం శ్రీనివాస్ మంగ ల చిన్నారులు తనుశ్రీ అనుశ్రీ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుబి ఆర్ కె…

కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ.

కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతంలో నుండి కార్బోరహిత మామిడి పండ్ల అమ్మకాలను నిర్వహించారు…

మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు పట్టు వస్త్రాలు

Minister Harish Rao on behalf of the State Govt. *సాక్షిత మెదక్/పాపన్నపేట : మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయల్లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంత్రి…

పట్టు వదలని 44 రోజులకు చేరిన VRA ల సమ్మె మండలం పెద్దేముల్

strike-zone-of-the-vras-which-has-reached-44-days-of-non-relinquishment పట్టు వదలని 44 రోజులకు చేరిన VRA ల సమ్మె మండలం పెద్దేముల్ సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ రాష్ట్రం లో VRA లను తెరాస కెసిఆర్ ప్రభుత్వం విధులనునుండి తొలగించింది. మమ్మల్ని మల్లి ఉద్యోగం పదవిలో…

You cannot copy content of this page