సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు…

స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న మహిళలు

అంగరంగ వైభవంగా సీతారామకళ్యాణం స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న ఆర్యవైశ్య మహిళలు నెల్లూరు జిల్లా కోవూరుమండలం కోవూరు ఆంజనేయుల స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణమనకు ఆర్యవైశ్య మహిళ లు అందరం కలిసి స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు ,మరియు పూజ…

మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు పట్టు వస్త్రాలు

Minister Harish Rao on behalf of the State Govt. *సాక్షిత మెదక్/పాపన్నపేట : మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయల్లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంత్రి…

You cannot copy content of this page