శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

Foundation stone laying for Sri Sri Sri Katta Maisamma temple construction work

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

Related Posts

You cannot copy content of this page