శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .
125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధితోపాటు అష్టైశ్వర్యాలు…
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు.. సాక్షిత : ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని…
శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత ; 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం…
శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 132-జీడిమెట్ల డివిజన్ జయరాం నగర్ లోని మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై చండీ హోమంలో పాల్గొని…
మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకున్న మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న , మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మెలవాయి గ్రామానికి వెళ్లి శ్రీనివాస్…
రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు (బెహరావారి పాలెం) గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ,గ్రామ నాయకులు,రొంపిచర్ల మండల నాయకులు పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 132-జీడిమెట్ల డివిజన్ ప్రసూన్న నగర్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం సభ్యులు మరియు శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…
శంకర్పల్లి: నవాబుపేట మండల పరిధిలోని చించల్ పేట్ గ్రామంలో బుధవారం ఈదమ్మ తల్లి దేవాలయ సప్తమ వార్షికోత్సవం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు పాల్గొని…
యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం.. తాము అందరూ పైన కూర్చొని భట్టి విక్రమార్కను కింద కుర్చోపెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి..
శంకర్పల్లి మండలంలోని రావులపల్లి కలాన్ లో గల మార్కండేయ స్వామి దేవాలయంలో 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు ఘనంగా జరిగాయి స్వామివారికి ఉదయం పుణ్యవచనం అఖండ దీపారాధన గణపతి పూజ నవగ్రహ పూజ మరియు గణపతి హోమం నిర్వహించారు తదుపరి రుద్రాభిషేకం అలంకరణ…