ఈదమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న శంకర్‌పల్లి ఏఎంసీ చైర్మన్ పాపారావు

Spread the love

శంకర్‌పల్లి: నవాబుపేట మండల పరిధిలోని చించల్ పేట్ గ్రామంలో బుధవారం ఈదమ్మ తల్లి దేవాలయ సప్తమ వార్షికోత్సవం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, ఫయుం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page