సి.సి.రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన దుందిగల్

Spread the love

C.C. Road, Dundigal where underground drainage works have been started

సి.సి.రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన దుందిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపెట 24 మరియు 25వ వార్డులలో అక్షరాల రూ.1.29 కోట్ల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను ప్రారంభించిన దుందిగల్ పురపాలక చైర్ పర్సన్ శ్రీ.శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ .

ఈ సందర్భంగా క్రిష్ణవేణి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతూ ఎప్పటికప్పుడు పరిష్కార చేపడుతున్నట్లు వారు తెలిపారు. కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.

మునిసిపాలిటీ పరిధిలోని ఉన్న ప్రధాన సమస్యలు, ధీర్ఘాకాలంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , కౌన్సిలర్లు అనంత స్వామి , మాదాసు వెంకటేష్ , ఎంబారి లక్ష్మి ఆంజనేయులు ,

శంభీపుర్ క్రిష్ణ , గోపాల్ రెడ్డి , శంకర్ నాయక్ , ఎక్స్ సర్పంచ్ నర్సింగ్ రావు , దుండిగల్ మునిసిపల్ బీఅర్ఎస్ పార్టీ మహిళ అద్యక్షులు మనోజ , పార్టీ జనరల్ సెక్రెటరీ శామీర్ పేట రంగయ్య , మాజీ ఉప సర్పంచ్లు రాఘవేందర్ గౌడ్ , అమర్నాథ్ , 24వ వార్డు ప్రెసిడెంట్ రమేష్ , 25వ వార్డు ప్రెసిడెంట్ లక్ష్మణ్ , 27వ వార్డు ప్రెసిడెంట్ అమర్ సింగ్ , 24వ వార్డు జనరల్ సెక్రెటరీ శోభన్ , మాజీ వార్డు సభ్యులు ఉప్పరి బాలకృష్ణ , నర్సింహ , శ్రీనివాస్ గుప్త , శ్రీకాంత్ గుప్త, స్ధానికులు, బీఅర్అస్ పార్టీ కుటుంబ సభ్యులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page