పార్లమెంట్ పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికీ నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

Spread the love

Tirupati MP Maddila Gurumurthy paid tribute to those who lost their lives in the attack on Parliament

పార్లమెంట్ పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికీ నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి


సాక్షిత : భారత జాతి యావత్తూ నిర్ఘాంత పోయిన వేళ. ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగ వ్యవస్థ కలిన పార్లమెంట్ నే ముష్కరమూకలు టార్గెట్ చేశాయి.

బుల్లెట్ల వర్షంతో పార్లమెంట్ దద్దరిల్లిపోయింది. మతఛాందస లష్కరే తోయిబా తీవ్రవాదులు జరిపిన హేయమైన దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఐదుగురు.. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన వీర సైనికులున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సమయంలోనే.. నాటి ఘటనలో నలుగురు వీర సైనికులు, నలుగురు పార్లమెంట్ సిబ్బంది అసువులు బాసారు.

ఒక ఎన్ఎస్జీ కమాండర్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు కొద్దిరోజుల తరువాత మరణించడం జరిగింది. నాటి ఘటనలో అసువులు బాసిన సైనికులకు, పార్లమెంట్ సిబ్బందికి నేడు పార్లమెంట్లో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శ్రద్ధాంజలి ఘటించారు

Related Posts

You cannot copy content of this page