ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్దవహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

తిరుపతి ప్రజలకు విద్యుత్ కష్టాలు రానివ్వం…రూ.18.20 కోట్లతో నాలుగు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి…. సాక్షిత : తిరుపతి చింతలచేను రవీంద్ర నగర్, ఉపాధ్యాయ నగర్, మున్సిపల్ ప్రకాశం పార్క్ ఎంఆర్…

దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

మన తిరుపతి ప్రెస్ క్లబ్ రి. నెం: 15/2022 పత్రికా ప్రకటన దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ దళితులపై దాడులు సహించబోమంటు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా” మనవల…

పన్ను వసూళ్ళలో రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానం

సాక్షితతిరుపతి : పన్ను వసూళ్ళలో, చాలా కాలంగా బకాయి వున్న పన్నులు వసూళ్ళు చేయడంలో రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానంలో నిలవడం జరిగిందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలియజేస్తూ రెవెన్యూ అధికారులను ప్రసంసించారు.…

ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించండి : మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి

సాక్షిత : తిరుపతి మునిసిపల్ పరిధిలో ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించేందుకు వెనుకాడరాదని అధికారుల‌నుద్దేసించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యలయంలో…

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ; పేట రైల్వే స్టేషన్కు దక్షిణం వైపు రైల్లో నుంచి వృద్ధుడు జారిపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు…

కార్యకర్తకు అండగా నిలిచిన చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని

తిరుపతి జిల్లా, చంద్రగిరి… సోషల్ మీడియా పోస్ట్ పై టిడిపి కార్యకర్త అక్రమ అరెస్ట్ కార్యకర్తకు అండగా నిలిచిన చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని… చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద భారీ నినాదాలతో హోరెక్కితించిన తెలుగు తమ్ముళ్లు… సోషల్ మీడియా…

కురప్పకనం అటవీ ప్రాంతం వద్ద కారు దగ్ధం

చంద్రగిరి…తిరుపతి జిల్లా 👉 కురప్పకనం అటవీ ప్రాంతం వద్ద కారు దగ్ధం . 👉వెదురుకుప్పం సరిహద్దు చంద్రగిరి రహదారిలోని గుర్రప్ప క్షణం వద్ద ఘటన . 👉 శనివారం అర్ధరాత్రి ఓ కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనం .…

విలేకరుల ముసుగులో లక్షల రూపాయలు దోచేశారు. వివరాలు అడిగితే దౌర్జన్యం

తిరుపతి జిల్లా…గూడూరు విలేకరుల ముసుగులో లక్షల రూపాయలు దోచేశారు. వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు.జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి పేరుతో,తాము పనిచేస్తున్న సంస్థల పేర్లు చెప్పి లక్షల రూపాయలు దోచుకున్న 5 మంది పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గూడూరు వన్…

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ

తిరుమల: ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన…

తిరుపతిలో పుట్ పాత్ ఆక్రమణలు తొలగించండి – కమిషనర్ అనుపమ అంజలి ఐ.ఏ.ఎస్

సాక్షిత : తిరుపతి నగరపాలక పరిధిలో పుట్ పాత్ ఆక్రమణలను, రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కల్గించే వారికి తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్,…

You cannot copy content of this page