ఎల్లారెడ్డి నియోజకవర్గం: మహాత్మ జ్యోతిబా పూలె జయంతి సందర్బంగా పూలె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్

బాబూ జగ్జీవన్ రాం 117 జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి అయన మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బీహార్ రాష్ట్రం భోజ్ పూరీ జిల్లా చంద్వ గ్రామం…

మద్ది కోటేశ్వరరావు,తోటా సత్యనారాయణకు నివాళి అర్పించిన మంత్రి అంబటి.

సత్తెనపల్లి పట్టణంలో ప్రముఖ ఫర్నిచర్ వ్యాపారవేత్త మద్ది వెంకటేశ్వర్లు తండ్రి గారు కోటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు .స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి వారి నివాసంలో కోటేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ…

డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC

డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. .. మైలవరం సమీపంలోని చీమలపాడు గ్రామంలో ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో.. ఆయన పార్థివ…

శైలేంద్ర రెడ్డికి ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే ప్రసన్న

నెల్లూరు కనపర్తిపాడు సన్ షైన్ అపార్ట్ మెంట్ నందు జరిగిన వేమారెడ్డి శైలేంద్ర రెడ్డి ఉత్తర క్రియలలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయ సలహా…
Whatsapp Image 2024 01 30 At 1.11.43 Pm

మహాత్ముడి కి నివాళులు అర్పించిన…

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిజ్వారం గ్రామంలోని గాంధీ విగ్రహాన్నికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్…
Whatsapp Image 2024 01 29 At 1.24.47 Pm

చిన్నపరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర కి చెందిన గొంది చిన్నపరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో…

మహాత్మునికి నివాళి అర్పించిన బాపట్ల జిల్లా అదనపు ఎస్పి మహేష్

బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మునికి నివాళి అర్పించిన బాపట్ల జిల్లా అదనపు ఎస్పి మహేష్

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన…

కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ… గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ఉప్పేరు గ్రామంలో రజక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ హాజరై…

తీగలపల్లి గ్రామంలో పలువురి భౌతికకాయాలకు పూలమాలతో నివాళులు అర్పించిన మాజీ మంత్రి జూపల్లి

కొడేర్ మండలం తీగలపల్లి గ్రామంలో ఏపూరి ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎపూరి ఎల్లయ్య భౌతికకాయానికి పూలమాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనో…

You cannot copy content of this page