డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC

Spread the love

డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

..

మైలవరం సమీపంలోని చీమలపాడు గ్రామంలో ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో.. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page