పుంగనూరు ఘటనలో బాధితులంతా పోలీసులే – డీఐజీ అమ్మిరెడ్డి

చిత్తూరు : పుంగనూరులో జరిగిన ఘటనపై స్పందించారు డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి. నిన్నటి ఘటనలో పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు.. ఈ ఘటనలో బాధితులంతా పోలీసులేనని అన్నారు. ఈ ఘటనలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని.. మరో…

చీమలపాడు ఘటనలో క్షతగాత్రుడైన హేడ్ కానిస్టేబుల్ ను పరామర్శించిన పువ్వాడ

చీమలపాడు ఘటనలో క్షతగాత్రుడైన హేడ్ కానిస్టేబుల్ ను పరామర్శించిన పువ్వాడ.. సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రుడై కాలు కోల్పోయి సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేడ్ కానిస్టేబుల్ దావా నవీన్…

కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు

ప్రకాశం జిల్లా…. కంభం నుంచి పొదిలి వైపు వెళ్లే రహదారిలో గొట్లగట్టు పాతపాడు మధ్యలో తాటి చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పార్లమెంట్ పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికీ నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

Tirupati MP Maddila Gurumurthy paid tribute to those who lost their lives in the attack on Parliament పార్లమెంట్ పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికీ నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి…

You cannot copy content of this page