బాబూ జగ్జీవన్ రాం 117 జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి అయన మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బీహార్ రాష్ట్రం భోజ్ పూరీ జిల్లా చంద్వ గ్రామం…

బాబూ జగ్జీవన్ రామ్ కు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఘన నివాళి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత భారత తొలి ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పాలేరు లోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి…

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమకు ఘన నివాళి….

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 97వ జయంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో బుధవారం ‌మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కురుమ ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు… దొడ్డి…

మతోన్మాదులను ఓడగొట్టడమే భగత్ సింగ్ కు మనమిచ్చే ఘనమైన నివాళి.

మతోన్మాదులను ఓడగొట్టడమే భగత్ సింగ్ కు మనమిచ్చే ఘనమైన నివాళి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి సందర్భంగా నేడు జగత్గిరిగుట్ట,భగత్ సింగ్ మర్గ్లో,లెనిన్ నగర్లో వారి…

మద్ది కోటేశ్వరరావు,తోటా సత్యనారాయణకు నివాళి అర్పించిన మంత్రి అంబటి.

సత్తెనపల్లి పట్టణంలో ప్రముఖ ఫర్నిచర్ వ్యాపారవేత్త మద్ది వెంకటేశ్వర్లు తండ్రి గారు కోటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు .స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి వారి నివాసంలో కోటేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ…

మల్లు వెంకటేశ్వర్లుకు ఘన నివాళి

మల్లు వెంకటేశ్వర్లు ప్రకృతి తెలిసిన వైద్యులు, వారి నిష్క్రమణ మల్లు కుటుంబానికి తీరని లోటు: బీపీ నాయక్ వైరా: మల్లు వెంకటేశ్వర్లు కి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు…

భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్రవు, తలసాని…

శైలేంద్ర రెడ్డికి ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే ప్రసన్న

నెల్లూరు కనపర్తిపాడు సన్ షైన్ అపార్ట్ మెంట్ నందు జరిగిన వేమారెడ్డి శైలేంద్ర రెడ్డి ఉత్తర క్రియలలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయ సలహా…
Whatsapp Image 2024 01 20 At 12.07.11 Pm

ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

అమరావతి:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి షర్మిల వెళతారు. రేపు…

పీజేఆర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి

మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే…

You cannot copy content of this page