తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కృషితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరింది. తిరుపతికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ మంజూరైంది. ఈ సెంటర్ ఏర్పాటుకు భవనం ఎంపిక కోసం హైదరాబాద్…
పార్లమెంట్ సమావేశాలలో భాగంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి నిరాధార లేక వ్యతిరేక వార్తలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగానికి గూర్చి నేడు ప్రశ్నించారు. ఒక వ్యక్తి లేదా వ్యక్తులకి సంబంధించి మీడియాలో నిరాధార లేక వ్యతిరేక…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి సంబందించిన సన్నాహాక సమావేశం నేడు నెల్లూరు కస్తూరిభా పాఠశాల ఆవరణంలోని రవీంద్రనాధ్ ఠాగూర్…
ఢిల్లీలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్ ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్…
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…
సాక్షిత : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీ లో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయ్యారు.ఈ బేటీలో తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న క్రిబ్ కో…
*సాక్షిత : రేణిగుంట సిఆర్ఎస్ సమీపంలోని కేంద్రియ విద్యాలయంను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు ముఖ్యంగా పర్మినెంట్ అధ్యాపకుల లేమి వలన వారు పడుతున్న ఇబ్బందుల గూర్చి ఆలాగే వాష్ రూమ్స్…
*సాక్షిత : *తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొత్తగా జారీచేయబడిన మార్గదర్శకాల ప్రకారం ఎంపీ నిధుల వినియోగంపై సాధ్యాసాధ్యాలను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో చర్చించారు.…
Tirupati MP Maddila Gurumurthy paid tribute to those who lost their lives in the attack on Parliament పార్లమెంట్ పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికీ నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి…
Tirupati MP Gurumurthy participated in the Tirupati Jagananna sports celebrations తిరుపతి జగనన్న క్రీడా సంబరాలలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి సాక్షిత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, యువజన శాఖ నిర్వహణలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన…