కలెక్టర్ కార్యాలయంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో సమీక్ష నిర్వహించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.

Spread the love

*సాక్షిత : *తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొత్తగా జారీచేయబడిన మార్గదర్శకాల ప్రకారం ఎంపీ నిధుల వినియోగంపై సాధ్యాసాధ్యాలను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో చర్చించారు.

ఆలాగే పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అలా పూర్తయితేనే తదుపరి నిధుల కేటాయింపు జరుగుతుందని అందువలన పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page