తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ…
యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు చిక్కాడు.. అదుపులోకి తీసుకుని విచారించి 29000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ని కలిసి పుష్ప గుచ్ఛం అందిస్తున్న డాక్టర్ నాగేంద్ర రెడ్డి.
మహారాష్ట్ర :పూణె లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బానర్ ప్రాంతంలో తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల…
ఆలయ ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రండిఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థసారథి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉన్న నగిరి శ్రీకరియమాణిక స్వామి ఆలయమునకు ఆలయంలో జరుగు నిత్య కైoకరీములు ప్రసాద దిట్టములు మరియు ఇతర అభివృద్ధి పనులు…
వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ పరియవారన గురించి.
*సాక్షిత : *తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొత్తగా జారీచేయబడిన మార్గదర్శకాల ప్రకారం ఎంపీ నిధుల వినియోగంపై సాధ్యాసాధ్యాలను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తో చర్చించారు.…
Chief Minister YS Jagan met the Flag Officer of the Eastern Navy సాక్షిత : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్…