కొంపల్లిలో వరద నీటి సమస్యను అధికారులతో

Spread the love

కొంపల్లిలో వరద నీటి సమస్యను అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే…

నిన్న కురిసిన అతి భారీ వర్షానికి కొంపల్లి నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహించడంతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు స్తభించి పోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మరియు పోలీసు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page