నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి

వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.…

హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … షాపూర్ నగర్ లోని జలమండలి కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులతో “వేసవికాలం నీటి సరఫరా పై” సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…

చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను…

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను

సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సరఫరా, సివరేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాగాలిగామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ మునిసిపల్ డివిజన్ పరిధిలో రూ.47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ది పనులను పద్మారావు గౌడ్…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు…

ఏపీకి 3 టీఎంసీల నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతి

నీటి విడుదలకు ఉత్తర్వులు జారీచేసిన కేఆర్‌ఎంబీ సాగర్‌ కుడికాలువ హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నేడు నీటి విడుదల

పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిపేసిన మోడి ప్రభుత్వం..

షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పూర్తి కావడానికి…

36 వ వార్డులో నీటి కటకట

ప్రచురణార్థం డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక 36 వ వార్డులో నీటి కటకట – CPM కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధా రెడ్డి రేణుక వార్డు అయినా 36 వ వార్డు నందు గల డ్రైవర్స్…

You cannot copy content of this page