వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

Spread the love

శంకర్‌పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు
కలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 100% పన్నులు వసూలు చేయాలన్నారు. ఎంపీ ఓ, ఏయి, డిప్యూటీ తహశీల్దార్, వ్యవసాయ అధికారి, ఏపీ ఇయర్ ఏ ఈ ఐ బి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page