సాక్షిత శంకర్పల్లి: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓ సురేష్ మోహన్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో డిపిఓ తాగునీరు, ఆస్తి పన్ను, నర్సరీ, గ్రీనరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ నెలలో మూడుసార్లు…
శంకర్పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.…
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి, వర్షాలకు పాడైపోయిన పంటలను, వంగిపోయిన స్థంభాలను పరిశీలించారు.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – యస్.పి అపూర్వ రావుపోలీస్ గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా యస్.పి నల్లగొండ సాక్షిత ప్రతినిధి ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని…