భారి వర్షాలతో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా చూడాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి, వర్షాలకు పాడైపోయిన పంటలను, వంగిపోయిన స్థంభాలను పరిశీలించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page