వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.…

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. మహేశ్వరరావు

శంకర్‌పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ ను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు డా మహేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ఎంపీడీవో వెంకయ్యకు…

గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన షురూ: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శంకర్‌పల్లి మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయ్యిందని ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా…
Whatsapp Image 2024 01 30 At 6.54.15 Pm

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన గోపులారం సర్పంచ్ శ్రీనివాస్

గణతంత్ర దినోత్సవం రోజున శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం జరిగింది. జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి, శంకర్‌పల్లి మండల గోపులారం గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ఎండిఓ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య…
Whatsapp Image 2023 10 13 At 3.51.49 Pm

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్

అమరావతి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్ ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి గుంటూరులో డాక్టర్…

గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 41వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా

వెంకటాచలం మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 41వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు

సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు

మాజీ భారతీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజాం జిఎంఆర్ ఐటిని సందర్శించారు ముందుగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నాయుడు స్వాగతం తెలిపారు అక్కడ నుండి నేరుగా రాజాం జిఎంఆర్ కేర్, జిఎంఆర్ ఫౌండేషన్,ఐటీలను సందర్శించి విద్యార్థులతో…

వెంకయ్య నాయుడు ని వారి నివాసం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో పూర్వకంగా కలిసిన కాకాణి గోవర్ధన రెడ్డి

Kakani Govardhana Reddy who met Venkaiah Naidu earlier at his residence Swarna Bharat Trust. సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని వారి నివాసం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో మర్యాద…

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

former-vice-president-venkaiah-naidu-had-a-soulful-gathering-with-friends మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా సత్కరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం స్థానిక జిఎస్ఎల్ హాస్పటల్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పార్టీలకతీతంగా…

You cannot copy content of this page