వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … షాపూర్ నగర్ లోని జలమండలి కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులతో “వేసవికాలం నీటి సరఫరా పై” సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…

వేసవిలో నిరుపేదల దాహం తీరుస్తున్న ఐక్యత ఫౌండేషన్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎల్లికల్ తండాలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన రాఘవేందర్ రెడ్డి గత వారం రోజుల క్రితం ఎల్లికల్ తండాలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్…

You cannot copy content of this page