ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం పసుపుమయం ఐదవ వార్డ్ క్రిస్టియన్ పాలెంలో టీడీపీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు,డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీలో చేరిక కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ నేతలు లావు,డా౹౹చదలవాడ అరవింద బాబు…
శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…
శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…
శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జలవాయు విహార్ కాలనీ లో చేపడుతున్నటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా…
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే, ఇప్పుడు ఆ వరద నీరంతా క్లియర్ అయ్యి యదా…
నిజాంపేట్ మున్సిపాలిటీ బాచుపల్లి, ప్రగతినగర్ వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటించారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణ రావు ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి…
ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. రాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎనక్లేవ్,129 సూరారం డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్,130…
బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల నిధులతో చేపట్టనున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ…
హనుమకొండ:తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ యూ కే వారి ఆర్థిక సహాయం తో రామప్ప జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో లో 52 వ డివిజన్ లో ఇటీవల వరదల ముంపు వల్ల నష్టపోయిన ప్రజలకు ఎమ్మేల్యే వినయ్ భాస్కర్ చేతుల మీదుగా…