వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన !

వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన ! అల్లూరి జిల్లా ప్రతినిధి ; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను…

వరద బాధితుల సహాయార్ధం బియ్యం,నిత్యావసరాల వస్తువులు,బట్టలు,దుప్పట్లు సామాగ్రి సేకరణ

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్ తరుపున, స్థానిక డివిజన్ ఆయా కాలనీ,అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వారి సహకారంతో భారీ వర్షాల కారణంగా ఇటీవలే ములుగు జిల్లాలో పలు…

తమిళ్లిసై : వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

సాక్షిత వరంగల్‌ : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్‌, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె..శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్‌, ఎన్.ఎన్.నగర్‌ ప్రాంతాల్లో…

కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో వరద భాదితుల సహాయార్ధం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో వరద భాదితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తమ వంతు కర్తవ్యంగా 50 నిత్యావసర వస్తువుల కిట్లను యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి,తెలంగాణ ఇంచార్జ్ సురభి ద్వివేది కి…

చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములు

గత వారం రోజులుగా ఎడతెరిపిగా కురిసిన వర్షాల కారణంగా మంథని నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన ఓడేడు, అడవి శ్రీరాంపూర్,గోపాలపురం, చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములను సందర్శించి…

వరద నష్టంపై ప్రధాన చర్చ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఎంపీ నామ నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నుంచి హుటాహుటిన ఖమ్మం బయలు దేరిన బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత…

వరద భాదితులకు రూ. యాభై వేల నష్ట పరిహారం ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే ఇప్పించాలి

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వరద భాదితులకు రూ. యాభై వేల నష్ట పరిహారం ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే ఇప్పించాలి సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని…

వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి

గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ…

పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీ లోని వరద నీటిని పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్

124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీలలో వరద నీరు రోడ్ల మీదకు పొంగుతుందని సమాచారం అందుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని, జిఎచ్ఎంసీ సిబ్బంది మరియు ఏమార్గన్సీ సిబ్బందితో కలిసి సహాయక…

You cannot copy content of this page