పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీ లోని వరద నీటిని పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్

Spread the love

124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీలలో వరద నీరు రోడ్ల మీదకు పొంగుతుందని సమాచారం అందుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని, జిఎచ్ఎంసీ సిబ్బంది మరియు ఏమార్గన్సీ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది

Related Posts

You cannot copy content of this page