మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం నిర్వహించిన హనుమాన్ జయంతి

మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం మంగళవారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీ.ఆర్.ఎస్. ఎం పీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా నిర్వహించే అన్ని మతాల…

శ్రీనివాస నగర్ లోని రెజొనెన్స్ స్కూల్లో యు.కె.జి విద్యార్థులగ్రాడ్యుయేషన్ డే

ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజొనెన్స్ పాఠశాలలో యు.కె.జి. పిల్లలకు గ్రాడ్యూయేషన్డే నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.వి. నాగేంద్రకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు…

*రాష్ట్రం లోని ముస్లిం సోదరి సోదరిమనులకు “రామదన్ కరీం ముబారక్

*రాష్ట్రం లోని ముస్లిం సోదరి సోదరిమనులకు “రామదన్ కరీం ముబారక్”తెలిపిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * …… సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, చందానగర్ హఫీజ్పేట మరియు పలు చోట్ల ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య…

రామకృష్ణ పూర్ మరియు మందమర్రి లోని ఈద్ గాహ ఆహ్లెహదీస్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి

ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి,రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వివేక్ వెంకటస్వామి

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…

నేలకొండపల్లి లోని బౌద్ధస్తూపాన్ని సందర్శించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి లోని బౌద్ధస్తూపాన్ని సందర్శించిన రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి . బౌద్ధస్తూపం అభివృద్ధికి అధికారులకు సూచనలు చేసిన మంత్రి

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు…

హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని గ్రీన్ కోర్టు అపార్మెంట్

హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని గ్రీన్ కోర్టు అపార్మెంట్ వద్ద తలెత్తిన డ్రైనేజి సమస్యను సివరేజ్ బోర్డ్ అధికారులతో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె…

బౌరంపేట్ లోని 17వ వార్డులో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని 17వ వార్డులోని పెద్దచెరువు కట్ట మైసమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రూ.24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు రు.6 లక్షల వ్యయంతో నూతన నిర్మిస్తున్న…

అడ్డగుట్ట లోని పార్క్​ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరాలను జిహెచ్ఎంసి మరియు హరికల్చర్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

You cannot copy content of this page