కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో వరద భాదితుల సహాయార్ధం ఏర్పాటు

Spread the love

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో వరద భాదితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తమ వంతు కర్తవ్యంగా 50 నిత్యావసర వస్తువుల కిట్లను యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి,తెలంగాణ ఇంచార్జ్ సురభి ద్వివేది కి మరియు శివసేన రెడ్డి కి అందచేసిన పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

Related Posts

You cannot copy content of this page