వరద భాదితులకు రామప్ప కాలేజ్ చేయూత..

Spread the love

హనుమకొండ:
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ యూ కే వారి ఆర్థిక సహాయం తో రామప్ప జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో లో 52 వ డివిజన్ లో ఇటీవల వరదల ముంపు వల్ల నష్టపోయిన ప్రజలకు ఎమ్మేల్యే వినయ్ భాస్కర్ చేతుల మీదుగా దాదాపు 210 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ కర్నాకర్ గౌడ్,చైర్మన్ తేజస్వి, టి డి యూ కే అధ్యక్షులు శ్రవణ్,శ్రీనివాస్, రాజశేఖర్, కమలాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page