పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం జన్మదినం సందర్బంగా ఆయన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణి చేసారు. ఈ…

శ్రీశ్రీశ్రీ నల్లపొచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ లోని భగత్ సింగ్ నగర్ లో ఈరోజు శ్రీశ్రీశ్రీ నల్లపొచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్అస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ…

పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్

సాక్షితప్రకాశం జిల్లా : పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ వార్షిక తనిఖీ లో భాగంగా పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, తొలిత…

అంగన్వాడి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మన ఊరు మన అంగన్వాడి బాట కార్యక్రమాన్ని సర్పంచ్ దేశ బోయిన మల్లమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నపిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని అంగన్వాడీ…

వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఫైల్ పంపించండి ఆర్ & బి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి “కేసీఆర్” *

సాక్షిత : ముఖ్యమంత్రికేసీఆర్ ని మరియు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వారి నివాసంలో కలిసి, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ లో నూతన రైల్వే…

దుండిగల్ చెరువు వద్ద ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద నిర్వహించనున్న ‘సాగునీటి దినోత్సవ‘ ఏర్పాట్లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సభలో రైతులు, ప్రజా ప్రతినిధులు మరియు…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం

సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్…

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి,ఇకపై ZPTC~ MLA లను ఎవరిని చేయాలో,ఎవరిని దించలో ముదిరాజ్ లే నిర్ణయించు తారు. సాక్షిత : తెలంగాణ,వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గం పెద్దెము ల్ మండలం లోని…

ఒడిశా రైలు ప్రమాదం అత్యంత బాధాకరం – ప్రియదర్శిని మేడి

మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలిచనిపోయినకుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడిఅన్నారు.…

పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలి – యస్.పి అపూర్వ రావు

-జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న 16 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ ఐ లుగా పదోన్నతి –పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి – యస్.పి నల్లగొండ సాక్షిత పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలని…

You cannot copy content of this page