శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు.

సాక్షిత : సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.నౌపడ జంక్షన్‌లో జరిగన బహిరంగసభలో ప్రసంగించిన సీఎం వైయస్‌.జగన్‌.ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌…

జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 10 వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి…

స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి

యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు…

అభివృద్ధి సంక్షేమంలో ప్రజాప్రతినిధులు ముందుండాలి: ఎమ్మెల్యే దాసరి

సాక్షిత పెద్దపల్లి జిల్లా: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం…సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దాసరిఅభివృద్ధి సంక్షేమంలో ప్రజాప్రతినిధులు ముందుండి గ్రామాలను సుందరీ కారణంగా తీర్చిదిద్దాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి…

గీట్ల ముకుంద రెడ్డి 9వ వర్ధంతి

సాక్షిత పెద్దపల్లి నియోజకవర్గం : గీట్ల ముకుంద రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కునారం రోడ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే దాసరి మనవ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎమ్మెల్యే తో పాటు ఆయన కుమారుడు…

దర్గా లో గల మసీదు లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయి బాబా

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గా లో గల మసీదు లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర…

ప్రశాంత్ నగర్ లో భవాని బైక్ పాయింట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం

మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో భవాని బైక్ పాయింట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి…

కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి

*ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ * సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ, స్టాలిన్ నగర్, KK ఎనక్లేవ్, గ్రీన్ వ్యాలీ, మక్తా మహబూబ్ పెట్, సత్యనారాయణ ఎనక్లేవ్, స్మైలీ ఎనక్లేవ్,లేక్ వ్యూ ఆ పార్ట్మెంట్స్,…

ఈత సరదా విషాదం కాకూడదు:కల్వకుర్తి ఎస్ఐ. ఏ.రమేష్

సాక్షిత ప్రతినిధి : తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల చెరువుల కాలువల కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవికాలంలో పాఠశాలలు కళాశాలలకు సెలవులు కావడంతో ఎంతోమంది పిల్లలు యువకులు, ఎండ వేడి నుంచి సేద తీరడానికి ఈత నేర్చుకోవడానికి జలాశయాల…

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిరుమర్తి,రంజాన్ తోఫా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి ఎంపీ బడుగుల

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ మహిళలకి రంజాన్ తోఫాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూహిందు,…

You cannot copy content of this page