శ్రీశ్రీశ్రీ నల్లపొచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ లోని భగత్ సింగ్ నగర్ లో ఈరోజు శ్రీశ్రీశ్రీ నల్లపొచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్అస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు మహ్మద్ రఫీ, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సాంబయ్య, ఉప్పలయ్య, నాయకులు బల్ రెడ్డి, చందు, సుభాష్, బిక్షపతి, శామీర్ పేట రంగయ్య, అశోక్, ప్రేమ కుమార్, శామీర్ పేట ప్రకాష్, సామ్రాట్, పంగా రాజు, శ్రీధర్, సాయికిరణ్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page