బాలల పరిరక్షణ కొరకు కమిటీలు

బాలల పరిరక్షణ కొరకు కమిటీలు బాలల రక్షణ సంరక్షణ కొరకు కమిటీలుదోహదపడతాయని శాయంపేట మండల పరిషత్ అధ్యక్షులు ఎం తిరుపతి రెడ్డి అన్నారు,బుధవారం రోజునమండల పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం మండల అభివృద్ధి అధికారి…

విద్యార్థులఅవస్థలకు నిలయాలుప్రయివేట్ కళాశాల .

విద్యార్థులఅవస్థలకు నిలయాలుప్రయివేట్ కళాశాల . తాండూర్(సాక్షిత : ప్రయివేట్ కళాశాలల విద్యార్థులు, కళాశాలలోమధ్య్హనం భోజనం చేయుటకు, అకామిడేషన్ లేక,శ్రీ చైతన్య జూనియర్ కళ శాలతాండూర్,విద్యార్థులు ఆకళాశాల సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో భోజనం చేస్తున్నారు, ఒక్క విద్యారకి సం!రానికి 10000నుండి 30000వరకు…

చేనేత వస్త్ర ప్రదర్శన

చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ లోని పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

స్వతంత్ర భారత వజ్రోత్సవ

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ‘ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను జోనల్ కమిషనర్ శంకరయ్య డీసీ వెంకన్న…

ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 27,96,000/- ఇరవై ఏడు లక్షల తొంబై ఆరు వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత…

500పైగా బుల్లెట్ బైకులతో కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

500పైగా బుల్లెట్ బైకులతో కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి…

ఘనంగా 78వ జయంతి వేడుకలు…

పాండు సార్ యాదిలో… ఘనంగా 78వ జయంతి వేడుకలు… కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు స్వర్గీయ  కేఎం పాండు 78వ జయంతి సందర్భంగా చింతల్ లోని కేఎం పాండు మార్గ్ వద్ద ఉన్న భాపు విగ్రహానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పూలమాలలు వేసి…

రక్తదాన శిబిరం‘ ప్రారంభించిన ఎమ్మెల్యే…

‘రక్తదాన శిబిరం‘ ప్రారంభించిన ఎమ్మెల్యే… స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరం‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో నిర్మిస్తున్న వొకేషనల్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే…

కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో నిర్మిస్తున్న వొకేషనల్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద స్వర్గీయ కేఎం పాండు జ్ఞాపకార్థం రూ.1 కోటితో చేపడుతున్న వొకేషనల్ కాలేజీ భవన…

తిరుమల కార్ ట్రావెల్స్ భవనం కొండారెడ్డి కి నివాళి అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

తిరుమల కార్ ట్రావెల్స్ భవనం కొండారెడ్డి కి నివాళి అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుమల కార్ ట్రావెల్స్ అధినేత భవనం కొండారెడ్డి గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ కు…

You cannot copy content of this page