500పైగా బుల్లెట్ బైకులతో కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

500పైగా బుల్లెట్ బైకులతో కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సుమారు 500 పైగా బుల్లెట్ బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీగా హాజరయ్యారు.

Related Posts

You cannot copy content of this page