కొత్తగా మంజూరి ఐనా, కార్డు దారులకు వార్డు కౌన్సిలర్ల సమక్షంలో కార్డులు ఇవ్వటం జరిగింది

వికారాబాద్ జిల్లా తాండూర్ శ్రీమతి సబితా ఇంద్రరెడ్డి, విద్యాశాఖ మంత్రి వర్యులు, తాండూర్ శాసన సభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి, 57సం, పూర్తి ఐనా,ఆసరా పథకం కొత్తగా మంజూరి ఐనా, కార్డు దారులకు వార్డు కౌన్సిలర్ల సమక్షంలో కార్డులు ఇవ్వటం జరిగింది.…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధిగా ప్రగతి నగర్ సాయి బాబా ఆలయం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధిగా ప్రగతి నగర్ సాయి బాబా ఆలయంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా 5వడివిజన్,మరియు కాలనీ వాసులకు,చిన్నారులకు సాయి బాబా ఆలయ కమిటీ చైర్మన్,…

గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించిన మదిరె రంగ సాయి రెడ్డి

గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించిన మదిరె రంగ సాయి రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ప్రజా సంకల్ప వేదిక ఆద్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల…

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ ప్రజల కోసం చంద్రబాబు ఏ పని తలపెట్టినా విఘ్నాలు రాకుండా దీవించాలి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ గుడివాడ : రాష్ట్ర ప్రజల…

చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో నారా లోకేష్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో నారా లోకేష్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్-రేణిగుంట విమానాశ్రయం నుండి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలతో కలిసి బయటకు వస్తున్న శిష్ట్లా లోహిత్ చిత్తూరు…

రషీద్ బేగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

రషీద్ బేగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … …… సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు రషీద్ బేగ్…

పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం

పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం. మట్టితో చేసిన గణనాథులను పూజిద్దాం. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పర్యావరణ హితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు.…

పేదల కంటి పాప అవుతున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి *

పేదల కంటి పాప అవుతున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి *సాక్షిత,: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డాక్టర్స్ కాలనీ,మగ్దూం నగర్,ఇందిరమ్మ కాలనీ లలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో ఆపరేషన్లు అవసరమైన వారికి స్వంత నిధులతో ఆపరేషన్ చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులూ…

ఈ నెల 31 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా

సాక్షిత,: ఈ నెల 31 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలాప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.…

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ . సాక్షిత,: కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్ కాలనీ లో వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు, పాఠశాల విద్యార్థులకు…

You cannot copy content of this page