హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లలో పచ్చదనం పరిఢవిల్లడానికి హరితహారం ఎంతగానో దోహదపడుతుంది…

చిత్తరామ్మ దేవాలయంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి దేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని చిత్తరామ్మ దేవాలయంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి దేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ,ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ…

చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 5 స్వచ్ ఆటో లు

సాక్షిత,:చందానగర్ సర్కిల్ కార్యాలయంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ ,మియాపూర్, హఫీజ్పెట్ , చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 5 స్వచ్ ఆటోలను డీసీ సుధాంష్ , AMOH డాక్టర్ కార్తిక్ , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల…

బాలానగర్ లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గము బాలానగర్ లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . *సాక్షిత,: *ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 90 లక్షల సొంత నిధులతో నిర్మించిన మండల ప్రభుత్వ…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్స్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్…

వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టండి – జిల్లా పోలీస్

గుంటూరు జిల్లా.వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టండి – జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ,. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా…

మున్సిపల్ స్టాండింగ్ కమిటి సమావేశం

మున్సిపల్ స్టాండింగ్ కమిటి సమావేశం సాక్షిత, తిరుపతి బ్యూరో:తిరుపతి అభివృద్దికి స్టాండింగ్ కమిటిలో చర్చించి పలు అభివృద్ది పనులను ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, స్టాండింగ్ కమిటి చైర్ పర్సన్ డాక్టర్ శిరీషా తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో…

జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో ముదిరాజ్ భవనమును ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

సాక్షిత : జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో ముదిరాజ్ భవనమును ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు మంగంపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ…

మహ్మద్ ఖాజామియా ను పరామర్శించిన ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి

మహ్మద్ ఖాజామియా ను పరామర్శించిన ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి పఠాన్ చేరు నియోజకవర్గం జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో అనారోగ్యంతో బాధ పడుతున్న టి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త మహ్మద్ ఖాజా మియను పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపల్…

మౌలిక వసతులు కల్పించాలని గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి..

మౌలిక వసతులు కల్పించాలని గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి.. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ 28వ వార్డ్ పరిధి చర్చి గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన బస్తి వాసులు సీసీ…

You cannot copy content of this page