జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో ముదిరాజ్ భవనమును ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Spread the love

సాక్షిత : జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో ముదిరాజ్ భవనమును ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు మంగంపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page