సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్స్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు.

Related Posts

You cannot copy content of this page