మహ్మద్ ఖాజామియా ను పరామర్శించిన ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి

Spread the love

మహ్మద్ ఖాజామియా ను పరామర్శించిన ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి

పఠాన్ చేరు నియోజకవర్గం జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో అనారోగ్యంతో బాధ పడుతున్న టి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త మహ్మద్ ఖాజా మియను పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి గారు ఖాజామియా కుటుంభనికి కొండంత ధైర్యాన్ని భరోసాను కల్పించారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చేర్మెన్ ప్రభాకర్ వెంకటేష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గ్రామ సర్పంచ్ ప్రశాంతి నరేందర్ ఉప సర్పంచ్ నక్క నగరాజ్ మండల టి ఆర్ ఎస్ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ ఖదీర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page