తిరుమల కార్ ట్రావెల్స్ భవనం కొండారెడ్డి కి నివాళి అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

తిరుమల కార్ ట్రావెల్స్ భవనం కొండారెడ్డి కి నివాళి అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుమల కార్ ట్రావెల్స్ అధినేత భవనం కొండారెడ్డి గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ కు సంబంధించి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వారి మరణ వార్త విన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లింగంగుంట్ల లోని వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page