కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 20వ వార్డు పూజిత ఎంక్లేవ్ కు చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని…

ఫైరవీలు, మోసాలకు తావు లేకుండా అర్హులైన ఇంటింటికీ అందుతున్న ప్రభుత్వ పథకాలు…

ఫైరవీలు, మోసాలకు తావు లేకుండా అర్హులైన ఇంటింటికీ అందుతున్న ప్రభుత్వ పథకాలు… రూ.50.58 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/-…

వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే…

వికలాంగుల పొదుపు సంఘంకు రుణాల మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన వికలాంగుల పొదుపు సంఘంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రూ.1.60 లక్ష…

ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు

సాక్షిత : * ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కుంటల్లో వాటి నిమజ్జనానికి సహకరించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపీణీ కార్యక్రమం…

ఎమ్మెల్సీ కవిత ని కలిసి సంఘీభావం తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

ఎమ్మెల్సీ కవిత ని కలిసి సంఘీభావం తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .సాక్షిత : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి కవిత ని పరామర్శించిన విద్యా…

.674 మీటర్ల పొడవు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభం

.674 మీటర్ల పొడవు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభం హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పైవంతెనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఇవాళ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీతో కలిసి మంత్రి రిబ్బన్ కట్ చేశారు.అనంతరం మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం…

పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * * సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్* పరిధిలోగల రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ పనులను జెండా ఊపి…

కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..సాక్షిత మంచిర్యాల నియోజకవర్గం: లక్షెట్టిపేట పట్టణంలోని,IB గెస్ట్ హౌస్ నందు 32 మంది కళ్యాణాలక్ష్మి లబ్దిదారులకు సుమారు 32,03,712 రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు…

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఎంపీటీసీలతో ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి*సాక్షిత : యాభై సంవత్సరాలు దాటిన వాళ్లకు పదవి విరమణ ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి*వీఆర్ఏ లందరికీ పేస్కేల్ తో పాటు అర్హులైన వారికి ప్రమోషన్ల ఇవ్వాలి*వి.ఆర్.ఎ లు చేస్తున్న…

You cannot copy content of this page